ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రీకు విద్య రంగ ప్రముఖుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2023 10:31PM by PIB Hyderabad
ఏథెన్స్ విశ్వవిద్యాలయం హిందీ, సంస్కృతం భాషల ప్రొఫెసరు మరియు భారతీయ విద్యకోదుడు శ్రీ డిమిట్రియాస్ వాస్సాలియెడిస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ న ఏథెన్స్ లో సమావేశమయ్యారు. శ్రీ డిమిట్రియాస్ వాస్సాలియెడిస్ తో పాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ సోశల్ టెక్నాలజీ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎపాస్ తోలస్ మికెలీడిస్ ఉన్నారు.
ఇద్దరు ప్రొఫెసర్ లు భారతదేశం ధర్మాలు, భారతదేశం తత్త్వశాస్త్రం మరియు భారతదేశం యొక్క సంస్కృతి ని గురించి న తమ కార్యాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
భారతదేశాని కి మరియు గ్రీస్ కు చెందిన విశ్వవిద్యాలయాల మధ్య విద్య రంగం లో సహకారాన్ని మరింత గా విస్తరించడాని కి ఉన్న అవకాశాల ను గురించి మరియు భారతదేశం-గ్రీస్ సాంస్కృతిక సంబంధాల ను మరింతగా బలపరచడానికి గల సంభావ్యతల ను అన్వేషించడం గురించి ఈ చర్చల లో శ్రద్ధ వహించడమైంది.
***
(రిలీజ్ ఐడి: 1952937)
సందర్శకుల సూచీ సంఖ్య : : 137
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam