ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

అషురా రోజున హజరత్ ఇమామ్ హుసేన్ (ఎఎస్) త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 29 JUL 2023 9:57AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాలను అషురా రోజున  స్మరించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధనమంత్రి
ఒక ట్వీట్  చేస్తూ,
"మనం  హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాలను స్మరించుకుంటాం. ఆయన  ధైర్యం, త్యాగం,న్యాయం,
 మానవత్వంతో కూడన గౌరవం వంటివి చెప్పుకోదగినవి "  అనిపేర్కొన్నారు.

 



(Release ID: 1943907) Visitor Counter : 129