ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రముఖ గాయకుడు ముఖేష్ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి.

Posted On: 22 JUL 2023 7:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రముఖ గాయకుడు ముఖేష్ శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన సుమధుర గాత్రంతో  తనదైనముద్ర వేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
"ప్రముఖ గాయకుడు ముఖేష్ 100 జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను. వారు  పాడిన , కలకాలం నిలిచిపోయే పాటలు అనంత భావోద్వేగాలను రేకెత్తించడంతోపాటు  భారతీయ సంగీతంపై
 చెరగని ముద్ర వేశాయి ,అతని సుమధుర స్వర్ణ స్వరం, వారిపాట తరతరాలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి.." అని పేర్కొన్నారు.

 

*****

DS



(Release ID: 1941881) Visitor Counter : 116