ప్రధాన మంత్రి కార్యాలయం
ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్ జబక్.. నదా అడెల్లతో ప్రధాని భేటీ
प्रविष्टि तिथि:
25 JUN 2023 5:21AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు రాజధాని కైరో నగరంలో 2023 జూన్ 24న ప్రముఖ యోగా శిక్షకులు శ్రీమతి రీమ్ జబక్, శ్రీమతి నదా అడెల్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగాభ్యాసంపై వారి అంకితభావాన్ని ప్రధాని ప్రశంసిస్తూ- భారత్ సందర్శనకు రావాల్సిందిగా కోరారు. కాగా, ఈజిప్టులో యోగాభ్యాసంపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని వారు ప్రధానమంత్రికి వివరించారు.
*****
(रिलीज़ आईडी: 1935269)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam