ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్‌ జబక్‌.. నదా అడెల్‌లతో ప్రధాని భేటీ

प्रविष्टि तिथि: 25 JUN 2023 5:21AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు రాజధాని కైరో నగరంలో 2023 జూన్‌ 24న ప్రముఖ యోగా శిక్షకులు శ్రీమతి రీమ్‌ జబక్‌, శ్రీమతి నదా అడెల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగాభ్యాసంపై వారి అంకితభావాన్ని ప్రధాని ప్రశంసిస్తూ- భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా కోరారు. కాగా, ఈజిప్టులో యోగాభ్యాసంపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని వారు ప్రధానమంత్రికి వివరించారు.

 

*****


(रिलीज़ आईडी: 1935269) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam