ప్రధాన మంత్రి కార్యాలయం

ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్‌ జబక్‌.. నదా అడెల్‌లతో ప్రధాని భేటీ

Posted On: 25 JUN 2023 5:21AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు రాజధాని కైరో నగరంలో 2023 జూన్‌ 24న ప్రముఖ యోగా శిక్షకులు శ్రీమతి రీమ్‌ జబక్‌, శ్రీమతి నదా అడెల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగాభ్యాసంపై వారి అంకితభావాన్ని ప్రధాని ప్రశంసిస్తూ- భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా కోరారు. కాగా, ఈజిప్టులో యోగాభ్యాసంపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని వారు ప్రధానమంత్రికి వివరించారు.

 

*****



(Release ID: 1935269) Visitor Counter : 124