ప్రధాన మంత్రి కార్యాలయం

రోజ్ గార్ మేళాలు యువత కు సాధికారిత ను కల్పించడం  పైకేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధానమంత్రి

Posted On: 13 JUN 2023 2:55PM by PIB Hyderabad

రోజ్ గార్ మేళా లు యువత కు సాధికారిత ను కల్పించడ’ అనే అంశం పై కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం రీ ట్వీట్ చేస్తూ -

‘‘యువత కు రోజ్ గార్ మేళా లు ఏ విధం గా సాధికారిత ను కల్పిస్తున్నదీ అనే అంశం తో పాటు దేశం యొక్క అభివృద్ధి లో ఉత్ప్రేరకం గా పని చేసేటట్లు వారి ని ప్రోత్సహిస్తున్నదీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ గారు తెలియ జేస్తున్నారు.’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొంది.

 

***

DS/TS



(Release ID: 1932037) Visitor Counter : 93