ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతు సంక్షేమానికి భరోసా: గత తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ చర్యలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 JUN 2023 6:36PM by PIB Hyderabad

   దేశంలోని రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి అనేక వ్యాసాలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ తదితర సమాచార సంకలనాన్ని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“దేశ ప్రగతిలో రైతుల కృషి, వారి స్వేదం కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో ఆహార భద్రతకువారి నిరంతర శ్రమే వెన్నెముక. ఈ క్రమంలో అన్నదాతలకు సాధికారత కల్పన సహా వ్యవసాయ రంగం సరికొత్త వృద్ధి శిఖరాలకు చేరేలా 9 సంవత్సరాల నుంచి మా కృషి కొనసాగుతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1929718) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam