ప్రధాన మంత్రి కార్యాలయం
రైతు సంక్షేమానికి భరోసా: గత తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ చర్యలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 JUN 2023 6:36PM by PIB Hyderabad
దేశంలోని రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి అనేక వ్యాసాలు, వీడియోలు, గ్రాఫిక్స్ తదితర సమాచార సంకలనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“దేశ ప్రగతిలో రైతుల కృషి, వారి స్వేదం కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో ఆహార భద్రతకువారి నిరంతర శ్రమే వెన్నెముక. ఈ క్రమంలో అన్నదాతలకు సాధికారత కల్పన సహా వ్యవసాయ రంగం సరికొత్త వృద్ధి శిఖరాలకు చేరేలా 9 సంవత్సరాల నుంచి మా కృషి కొనసాగుతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1929718)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam