ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో నూతనఆవిష్కరణ లు మరియు నవ పారిశ్రామికత్వ సంబంధి ఇకోసిస్టమ్ వర్ధిల్లుతుండడాన్నిగురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధానమంత్రి

Posted On: 18 MAY 2023 3:20PM by PIB Hyderabad

భారతదేశం లో నూతన ఆవిష్కరణ లు మరియు నవ పారిశ్రామికత్వ సంబంధి ఇకోసిస్టమ్ వర్ధిల్లుతుండడాన్ని గురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్ర‌ధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,

‘‘భారతదేశం లో నూతన ఆవిష్కరణ లు మరియు నవ పారిశ్రామికత్వ సంబంధి ఇకోసిస్టమ్ వర్ధిల్లుతుండడాన్ని గురించి సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ వ్రాశారు.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1925234) Visitor Counter : 114