ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలుసుకున్న వాల్మార్ట్ సీఈవో డగ్ మెక్మిలన్
Posted On:
14 MAY 2023 5:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వాల్మార్ట్ సీఈవో శ్రీ డగ్ మెక్మిలన్తో సమావేశమయ్యారు.
దీనిపై వాల్మార్ట్ ట్వీట్కు బదులిస్తూ పంపిన సందేశంలో:
“వాల్మార్ట్ సీఈవో మిస్టర్ డగ్ మెక్మిలన్తో సమావేశం ఫలవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మా ఆలోచలను పరస్పరం పంచుకున్నాం. భారతదేశం ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యం కావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1924115)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam