ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలుసుకున్న వాల్‌మార్ట్‌ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌

प्रविष्टि तिथि: 14 MAY 2023 5:03PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వాల్‌మార్ట్ సీఈవో శ్రీ డగ్ మెక్‌మిలన్‌తో సమావేశమయ్యారు.

దీనిపై వాల్‌మార్ట్‌ ట్వీట్‌కు బదులిస్తూ పంపిన సందేశంలో:

“వాల్‌మార్ట్‌ సీఈవో మిస్టర్‌ డగ్‌ మెక్‌మిలన్‌తో సమావేశం ఫలవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మా ఆలోచలను పరస్పరం పంచుకున్నాం. భారతదేశం ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యం కావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

 

DS/TS


(रिलीज़ आईडी: 1924115) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam