ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో ఇండియన్ ఎయర్ ఫోర్స్ ఒకటో హెరిటేజ్సెంటర్ ను చండీగఢ్ లో ఏర్పాటుచేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAY 2023 9:28PM by PIB Hyderabad

ఇండియన్ ఎయర్ ఫోర్స్ కు చెందిన ఒకటో హెరిటేజ్ సెంటర్ చండీగఢ్ లో ఏర్పాటు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ తరహా సెంటరు ను ఏర్పాటు చేయడం భారతదేశం లోనే ఇది తొలి సారి.

 

రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ,

‘‘ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాస అని చెప్పాలి; ఇది మన దేశ ప్రజల కు మన వాయు సేన అందిస్తున్నటువంటి సమృద్ధమైన తోడ్పాటు ను మరింత ప్రముఖం గా చాటి చెప్పగలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1922838) Visitor Counter : 140