ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రయాణికుల కు ఉద్దేశించిన ఒక కొత్తరైలుబండి మొదలైన వేళ గోందియా నివాసుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 APR 2023 10:05AM by PIB Hyderabad

జబల్ పుర్-గోందియా-జబల్ పుర్ మధ్య రాక పోక లు జరిపే ప్రయాణికుల కోసం ఒక కొత్త రైలుబండి ఆరంభం అయిన సందర్భం లో గోందియా నివాసుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

శ్రీ సునీల్ మెంధె ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘అనేకానేక శుభాకాంక్ష లు. జబల్ పుర్ మరియు గోందియా ల మధ్య ప్రయాణికుల కు ఉద్దేశించినటువంటి ఒక కొత్త రైలుబండి ని ఓ ప్రత్యేకమైన కానుక గా లభించింది. ఈ రైలుబండి వల్ల ప్రజల కు వారి యాత్ర సురక్షితం మరియు సౌకర్యవంతం అవుతుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(रिलीज़ आईडी: 1918402) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam