ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలో 6 ‘ఆర్ఒబి’ల ప్రారంభోత్సవంపై ప్రధానమంత్రి ప్రశంస
प्रविष्टि तिथि:
16 APR 2023 9:52AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కోసం నిర్మించిన 6 రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఒబి)ల నిన్న ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ ట్వీట్కు స్పందనగా పంపిన సందేశంలో:
“విదర్భ ప్రాంతంలో అనుసంధానం మెరుగుకు ఇది దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1917144)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam