ప్రధాన మంత్రి కార్యాలయం

తపాలా కార్యాలయం యొక్క నిర్మాణం లో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ని ఉపయోగించడాన్ని మెచ్చుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 12 APR 2023 5:49PM by PIB Hyderabad

బెంగళూరు లో తపాలా కార్యాలయం నిర్మాణం లో 3డి ముద్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

రేల్ వే ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ

‘‘ఈ లక్ష్యాని కి గాను సాంకేతిక విజ్ఞానం లోని కొత్త మార్గాల ను వినియోగించడం బాగుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1915962) Visitor Counter : 170