ప్రధాన మంత్రి కార్యాలయం

గ్రామాలలో నివసించే కుటుంబాల కు నల్లా నీటి కనెక్శన్ ల లభ్యత 60 శాతాని కి చేరినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఇదిఒక శ్రేష్ఠమైన కార్యసాధన, అంతేకాక ఈ కార్యసాధన అనేక మంది కి వారి జీవనాన్నిశక్తియుక్తం గా కూడా మార్చివేస్తుంది

Posted On: 04 APR 2023 7:47PM by PIB Hyderabad

గ్రామ ప్రాంతాల లో నివసించే కుటుంబాల కు పంపు ద్వారా నీటి ని అందించే ప్రక్రియ 60 శాతం మేర కు పూర్తి అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలాల్లో ఈ నల్లా నీటి లభ్యత పరిధి ని మరింత గా వృద్ధి చెందింప చేయడం కోసం మేం సాధ్యమైన సకల ప్రయాసల ను చేపడుతున్నాం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఇది ఒక శ్రేష్ఠమైన కార్యసాధన, అంతేకాక ఈ కార్యసాధన అనేక మంది కి వారి జీవనాన్ని శక్తియుక్తం గా మార్చుతుంది కూడాను. రాబోయే కాలాల్లో ఈ నల్లా నీటి లభ్యత పరిధి ని మరింత గా వృద్ధి చెందింప చేయడం కోసం మేం సాధ్యమైన సకల ప్రయాసల ను చేపడుతున్నాం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/ST



(Release ID: 1913680) Visitor Counter : 183