ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంది: ప్రధానమంత్రి
Posted On:
25 MAR 2023 11:21AM by PIB Hyderabad
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో రూ.9400 కోట్లతో 21 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీసహా కేంద్ర రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్ ఒక ట్వీట్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు పార్లమెంట్ సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్ ట్వీట్పై ప్రధానమంత్రి స్పందిస్తూ:
“రాష్ట్రాల ప్రగతితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంది. ఈ జాతీయ ప్రాజెక్టులు జార్ఖండ్సహా మొత్తం దేశ పురోగమనానికు కొత్త ఉత్తేజమిస్తాయి” అని పేర్కొన్నారు.
(Release ID: 1910916)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam