ప్రధాన మంత్రి కార్యాలయం

నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయినసందర్భం లో సిఖ్కు సముదాయాని కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి 

Posted On: 14 MAR 2023 8:06PM by PIB Hyderabad

నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయిన సందర్భం లో ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అవుతున్న వేళ లో, ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి అభినందన లు. రాబోయే సంవత్సరం సంతోషాన్ని, భేషైన ఆరోగ్యాఃన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించుగాక.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1907169) Visitor Counter : 115