ప్రధాన మంత్రి కార్యాలయం
నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయినసందర్భం లో సిఖ్కు సముదాయాని కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2023 8:06PM by PIB Hyderabad
నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయిన సందర్భం లో ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అవుతున్న వేళ లో, ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి అభినందన లు. రాబోయే సంవత్సరం సంతోషాన్ని, భేషైన ఆరోగ్యాఃన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించుగాక.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1907169)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam