ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటక సందర్శన తాలూకు దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAR 2023 9:55PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక ను ఈ రోజు న సందర్శించారు. ఆయన ఆ సందర్శన తాలూకు దృశ్యాల ను ఒక వీడియో లో శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కర్నాటక తాలూకు విశిష్టమైన సందర్శన సంబంధి దృశ్యాలు.. మండ్య మరియు ధారవాడ ల ప్రజల కు వారి స్నేహం మరియు ఆప్యాయత లకు గాను కృతజ్ఞుడి ని.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1906418) Visitor Counter : 127