ప్రధాన మంత్రి కార్యాలయం

5 ఏళ్ల లోపు పిల్లలకు వినికిడి పరికరాలు అమర్చే పథకం ప్రభావాన్ని అభినందించిన ప్రధాన మంత్రి

మనం ఎల్లప్పుడూ మన పిల్లల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటాం: ప్రధాన మంత్రి

Posted On: 03 MAR 2023 6:26PM by PIB Hyderabad

ఐదేళ్ల లోపు పిల్లల వినికిడి సమస్య  పరిష్కారానికి  ఉచితంగా శస్త్ర చికిత్స చేసి వినికిడి పరికరాలు  అమర్చే పథకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.  ఈ శస్త్ర చికిత్సకు రూ. 6 లక్షలు ఖర్చవుతుంది.

కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జర్ చేసిన ట్వీట్ ను ప్రధాని ఇలా  రీట్వీట్ చేశారు:

 “చాలా గొప్ప శుభవార్త. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు మనం ఎప్పుడూ కట్టుబడి ఉంటాం” 



(Release ID: 1904137) Visitor Counter : 214