ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు
Posted On:
14 FEB 2023 10:25PM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ లో ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ప్రధాన మంత్రి నివాసం లో సమావేశమయ్యారు. ఈ భేటీ లో శ్రీ చేతేశ్వర్ పుజారా సతీమణి పూజ గారు కూడా పాలుపంచుకొన్నారు. శ్రీ పుజారా కు శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీ సతీమణి పూజ గారి తోను మరియు మీ తోను ఈ రోజు న భేటీ అయినందుకు ఆనందం కలిగింది. మీ వందో టెస్ట్ మ్యాచ్ మరియు మీ కెరియర్ కు గాను ఇవే శుభాకాంక్ష లు.
@cheteshwar1’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1899417)
Read this release in:
Bengali
,
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil