ప్రధాన మంత్రి కార్యాలయం

‘పీపీసీ’పై చిత్రం గీసిన 9వ తరగతి బాలిక ఇషితకు ప్రధానమంత్రి ప్రశంసలు

Posted On: 08 JAN 2023 5:38PM by PIB Hyderabad

    ‘పరీక్ష పే చర్చ-2023’ (పీపీసీ) కార్యక్రమంపై అంబాలా కంటోన్మెంట్‌లోని కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఇషిత గీసిన చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ చిత్రంపై కె.వి.సంఘటన్‌ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

   “శభాష్‌! పరీక్షల వేళ విద్యార్థుల రోజువారీ కసరత్తు చిత్రాల రూపంలో అద్భుతంగా చిత్రించబడింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1889667) Visitor Counter : 148