ప్రధాన మంత్రి కార్యాలయం

క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడటం తో కలత చెందిన ప్రధాన మంత్రి

Posted On: 30 DEC 2022 4:38PM by PIB Hyderabad

ప్రముఖ క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడ్డ సంగతి తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రముఖ క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడ్డట్టు తెలిసి బాధ పడ్డాను. ఆయన క్షేమం గా ఉండాలని, స్వస్థుడు కావాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. @RishabhPant17’’ అని పేర్కొన్నారు.

******

DS/ST

 

 



(Release ID: 1887576) Visitor Counter : 126