ప్రధాన మంత్రి కార్యాలయం
సీఆర్పీఎఫ్ తోటల పెంపకం కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
29 OCT 2022 10:30PM by PIB Hyderabad
సీఆర్పీఎఫ్ సిబ్బంది తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశ్వనాథ క్షేత్రం, జ్ఞానవాపి భద్రత కోసం నియమితులైన సీఆర్పీఎఫ్ బృందం 75,000 మొక్కలు నాటడం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తుంద ప్రధాని పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రదర్శించిన చొరవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. భద్రతకు కాపలాదారుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ దిశగానూ వారి కృషి యావద్దేశానికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది... @crpfindia” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1872167)
Read this release in:
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam