ప్రధాన మంత్రి కార్యాలయం
ఈశాన్యంలో రైల్వే అనుసంధానం – మౌలిక వసతుల బలోపేతాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
14 OCT 2022 10:00PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ గువహటి నుంచి మెందిపత్థర్-గువహటి-శోఖువి ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు భారత రైల్వేశాఖ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఈశాన్య ప్రాంతంలో అనుసంధానం మరింత పెంచేదిశగా 8 ఏళ్లనుంచీ నిరంతర కృషి సాగుతోంది. ఇది ఈ ప్రాంతంలోని యువతకు విశేషంగా తోడ్పడుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1867991)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam