ప్రధాన మంత్రి కార్యాలయం

ఈశాన్యంలో రైల్వే అనుసంధానం – మౌలిక వసతుల బలోపేతాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 14 OCT 2022 10:00PM by PIB Hyderabad

   రాష్ట్రపతి శ్రీమ‌తి ద్రౌపది ముర్ము ఇవాళ గువహటి నుంచి మెందిపత్థర్‌-గువహటి-శోఖువి ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు భారత రైల్వేశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   “ఈశాన్య ప్రాంతంలో అనుసంధానం మరింత పెంచేదిశగా 8 ఏళ్లనుంచీ నిరంతర కృషి సాగుతోంది. ఇది ఈ ప్రాంతంలోని యువతకు విశేషంగా తోడ్పడుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1867991) Visitor Counter : 141