ప్రధాన మంత్రి కార్యాలయం

సుజ్ లాన్ ఎనర్జీ సంస్థాపకుడు శ్రీ తులసి తాంతి కన్నుమూత‌ పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 02 OCT 2022 1:18PM by PIB Hyderabad

అనుభవశాలి అయిన వ్యాపారవేత్త మరియు సుజ్ లాన్ ఎనర్జీ సంస్థాపకుడు శ్రీ తులసి తాంతి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో -

శ్రీ తులసి తాంతి ఒక అగ్రగామి వ్యాపారవేత్త. ఆయన భారతదేశం ఆర్థిక ప్రగతి కి తోడ్పాటు ను అందించారు; అంతేకాకుండా సుస్థిర అభివృద్ధి ని ముందుకు తీసుకుపోవడం కోసం మన దేశం చేస్తున్న ప్రయాసల ను బలోపేతం చేశారు. ఆయన అకాల మరణం చెందడం తో దు:ఖిస్తున్నాను. ఆయన కుటుంబానికి మరియు మిత్రులకు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.అని పేర్కొన్నారు.

Shri Tulsi Tanti was a pioneering business leader who contributed to India’s economic progress and strengthened our nation’s efforts to further sustainable development. Pained by his untimely demise. Condolences to his family and friends. Om Shanti.

— Narendra Modi (@narendramodi) October 2, 2022

 

****

DS/ST

 



(Release ID: 1864470) Visitor Counter : 116