ప్రధాన మంత్రి కార్యాలయం

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2022 10:04AM by PIB Hyderabad

   హాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించాను. ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన ఆలోచనలు లక్షలాది ప్రజలలో శక్తి నింపుతున్నాయి #గాంధీజయంతి” అని పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1864397) Visitor Counter : 137