ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని అంబాజీ ఆలయంలో దర్శనం.. పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 SEP 2022 8:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని 51 శక్తి పీఠాలలో ఒకటైన అంబాజీ ఆలయానికి వెళ్లి దర్శనం.. పూజలు నిర్వహించారు. అంతకుముందు అంబాజీలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- నవరాత్రి పర్వదినాల శుభ సమయంలో అంబాజీలో బసచేసే అవకాశం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని రెండు రోజులపాటు గుజరాత్లో పర్యటించారు.
(रिलीज़ आईडी: 1864189)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam