ప్రధాన మంత్రి కార్యాలయం
అహమదాబాద్ లో జరిగిన అద్భుతమైనటువంటి డ్రోన్ శో తాలూకు చిత్రాల ను శేర్చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 SEP 2022 11:15PM by PIB Hyderabad
గుజరాత్ లోని అహమదాబాద్ లో జరిగిన అద్భుతమైనటువంటి డ్రోన్ శో తాలూకు చిత్రాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. అహమదాబాద్ నగరం జాతీయ క్రీడల ప్రారంభ కార్యక్రమం కోసం సన్నద్ధం అవుతున్నది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అహమదాబాద్ నగరం జాతీయ క్రీడల ప్రారంభ కార్యక్రమం కోసం సన్నద్ధం అవుతూ ఉన్న తరుణం లో, ఒక అద్భుతమైన డ్రోన్ శో జరిగింది’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1863287)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam