ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధహాస్య నటుడు శ్రీ రాజు శ్రీవాస్తవ మృతి కి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
21 SEP 2022 1:23PM by PIB Hyderabad
ప్రసిద్ధ హాస్య నటుడు శ్రీ రాజు శ్రీవాస్తవ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాజు శ్రీవాస్తవ గారు నవ్వు తో, వినోదం తో మరియు సకారాత్మకత తో మన జీవనాల ను ప్రకాశవంతం చేసివేశారు. ఆయన మనలను చాలా త్వరగా వీడిపోయారు; అయినప్పటికీ సంవత్సరాల పాటు తన ఘనమైనటువంటి కార్యం చలవ తో ఆయన అసంఖ్యాకుల హృదయాల లో జీవించే ఉంటారు. ఆయన మృతి దు:ఖం కలిగించింది. ఆయన యొక్క కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1861116)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam