ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రసిద్ధహాస్య నటుడు శ్రీ రాజు శ్రీవాస్తవ మృతి కి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 21 SEP 2022 1:23PM by PIB Hyderabad

ప్రసిద్ధ హాస్య నటుడు శ్రీ రాజు శ్రీవాస్తవ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాజు శ్రీవాస్తవ గారు నవ్వు తో, వినోదం తో మరియు సకారాత్మకత తో మన జీవనాల ను ప్రకాశవంతం చేసివేశారు. ఆయన మనలను చాలా త్వరగా వీడిపోయారు; అయినప్పటికీ సంవత్సరాల పాటు తన ఘనమైనటువంటి కార్యం చలవ తో ఆయన అసంఖ్యాకుల హృద‌యాల లో జీవించే ఉంటారు. ఆయన మృతి దు:ఖం కలిగించింది. ఆయన యొక్క కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.


*****

DS/TS

 



(Release ID: 1861116) Visitor Counter : 93