ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ తెలుగు నటుడు శ్రీ యు వి కృష్ణం రాజు గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 SEP 2022 10:53AM by PIB Hyderabad
తెలుగు చలనచిత్ర రంగం లో దిగ్గజ వ్యక్తిత్వమైనటువంటి శ్రీ యు వి కృష్ణం రాజు గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ యు వి కృష్ణం రాజు గారు ఇక లేరన్న వార్త ను తెలుసుకొని నేను దు:ఖిస్తున్నాను. రాబోయే తరాల వారు ఆయన యొక్క చలనచిత్ర రంగ సంబంధి ప్రతిభ ను మరియు ఆయన యొక్క సృజనాత్మకత ను స్మరించుకొంటారు. సాముదాయిక సేవ లో సైతం ఆయన అందరి కంటే ముందు నిలచారు; అంతేకాకుండా ఒక రాజకీయ నేత గా కూడా తనదైనటువంటి గుర్తింపు ను ఆయన సంపాదించుకొన్నారు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1858504)
Visitor Counter : 118
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam