ప్రధాన మంత్రి కార్యాలయం

అసమ్ కు చెందిన దివ్యాంగ కళాకారుడుశ్రీ అభిజీత్ గోటానీ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2022 9:41PM by PIB Hyderabad

అసమ్ కు చెందిన దివ్యాంగ కళాకారుడు శ్రీ అభిజీత్ గోటానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

 

‘‘ఈ రోజు న, అసమ్ కు చెందిన శ్రీ అభిజీత్ గోటానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకొన్నారు. ఆయన ఈ స్మరణీయమైన మాటామంతీ కి సంబంధించినటువంటి తన అనుభవాన్ని శేర్ చేశారు..’’ అని పేర్కొంది.

Earlier today, Abhijeet Gotani from Assam met PM @narendramodi. He shares his experience from the memorable interaction... pic.twitter.com/uzIwjQCZXs

— PMO India (@PMOIndia) July 22, 2022

*****



(Release ID: 1844484) Visitor Counter : 116