ప్రధాన మంత్రి కార్యాలయం

దేశం లో తొలి హర్ ఘర్ జల్ధ్రువపత్రాన్ని పొందిన జిల్లా గా ఘనత వహించిన మధ్య ప్రదేశ్ లోని బుర్ హాన్ పుర్ జిల్లాపౌరుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2022 9:43PM by PIB Hyderabad

దేశం లో తొలి హర్ ఘర్ జల్ (ఇంటింటి కి నీరు) ధ్రువపత్రాన్ని పొందిన జిల్లా గా ఘనత వహించిన మధ్య ప్రదేశ్ లోని బుర్ హాన్ పుర్ జిల్లా కు చెందిన పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,

 

 

‘‘బుర్ హాన్ పుర్ కు చెందిన నా సోదరీమణులకు మరియు నా సోదరుల కు ఈ ప్రశంసాయోగ్యమైనటువంటి కార్యసాధన కు గాను ఇవే అభినందన లు. ఇది ప్రజల మధ్య సామూహిక భావన, ఇంకా జల్ జీవన్ మిశన్ (జెజెఎమ్) జట్టు మరియు శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ గారి నాయకత్వం లోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ల యొక్క ఉద్యమ తరహా ప్రయాసల లు జత పడనిదే ఇది సాధ్యపడేదే కాదు.’’ అని పేర్కొన్నారు.

Congratulations to my sisters and brothers of Burhanpur for this remarkable accomplishment. This would not have been possible without a collective spirit among the people and mission mode efforts by the JJM Team and the MP Government under @ChouhanShivraj Ji. https://t.co/QrYdVPMSEm

— Narendra Modi (@narendramodi) July 22, 2022

*****



(Release ID: 1844483) Visitor Counter : 148