ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళ నాడు లో యువజనులు నీట మునిగి చనిపోయినందుకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 06 JUN 2022 11:04AM by PIB Hyderabad

తమిళ నాడు లోని కడలూరు లో యువజనులు నీటమునిగి ప్రాణాల ను కోల్పోయిన ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘తమిళ నాడు లోని కడలూరు లో యువజనులు నీట మునిగి మరణించిన సంఘటన కు నేను ఎంతో బాధ పడుతున్నాను. ఈ దుఃఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకుంటున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

***

DS/SH

 

 



(Release ID: 1831453) Visitor Counter : 112