ప్రధాన మంత్రి కార్యాలయం

మనదేశాన్ని నిర్మించినటువంటి మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందీతెలియజేసే ఒక వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


సాంస్కృతికవారసత్వాన్ని పరిరక్షించడానికి సంబంధించిన ప్రభుత్వ కృషి ని వివరించే MyGov ట్వీట్ ల మాలిక ను కూడా ఆయన శేర్ చేశారు

Posted On: 02 JUN 2022 1:08PM by PIB Hyderabad

మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో తెలిపే అంశాలతో కూడిన నమో ఏప్ (NaMo App) యొక్క వికాస యాత్ర విభాగం లోని ఒక వ్యాసాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ సంవత్సరం లో మనం మన స్వాతంత్య్ర యోధుల కు నమస్సుల ను అర్పించే సందర్భం అయినటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్నాం. నమో ఏప్ (NaMo App’s) లోని వికాస యాత్ర విభాగం లో పొందుపరచిన ఈ వ్యాసం మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో కళ్ళ కు కడుతుంది. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.

భారతదేశం యొక్క సుప్రసిద్ధ సంస్కృతి ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం యొక్క కృషి ని ప్రముఖం గా ప్రకటించిన MyGov లోని ట్వీట్ ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మనం మన సుప్రసిద్ధ సంస్కృతి ని చూసుకొని గొప్పగా గర్విస్తున్నాం; మరిఆ సంస్కృతి ని ఒక ఉత్సవం గా జరుపుకోవడం తో పాటు గా ఆ సంస్కృతి ని పరిరక్షించడాని కి ఒక అవకాశం మనకు దక్కినందుకు మనం వినమ్రత తో ఉందాం. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.

 

The Prime Minister also shared a tweet thread by MyGov highlighting the Government's work for preservation of India's glorious culture.

The Prime Minister tweeted : 

"We take great pride in our glorious culture and we are humbled to have got the opportunity to work for it’s preservation as well as celebration. #8YearsOfPreservingCulture"

 

 

****

DS/ST

 

 

 



(Release ID: 1830506) Visitor Counter : 132