ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీగోపాల కృష్ణ గోఖలే జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2022 8:57AM by PIB Hyderabad
మహానుభావుడు శ్రీ గోపాల కృష్ణ గోఖలే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహనీయుడు శ్రీ గోపాల కృష్ణ గోఖలే కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. మన స్వాతంత్ర్య సంగ్రామం లో ఆయన అందించినటువంటి తోడ్పాటు మరపురానిది. ప్రజాస్వామిక సిద్ధాంతాల పట్ల మరియు సామాజిక సశక్తీకరణ పట్ల ఆయన కు గల అచంచల నిబద్ధత మనకు సదా ప్రేరణ ను ఇస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1823806)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam