ప్రధాన మంత్రి కార్యాలయం

తెలంగాణలో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి


బాధితులకుపిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 09 MAY 2022 9:00AM by PIB Hyderabad

తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా లో జరిగిన ఓ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో బాధితులైన వారికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా లో జరిగిన ఓ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు దు:ఖించాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డవారు కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి ఏభై వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అని తెలిపింది.

***

DS/SH

 

 

 



(Release ID: 1823804) Visitor Counter : 112