ప్రధాన మంత్రి కార్యాలయం
మడగాస్కర్ అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు; సీడీఆర్ఐ కృషిలో ద్వీపదేశాల్లో వాతావరణ మార్పు సవాళ్ల గురించి ప్రముఖంగా ప్రస్తావన
Posted On:
05 MAY 2022 6:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మడగాస్కర్ అధ్యక్షుడు గౌరవనీయ ఆండ్రీ నిరినా రాజోలీనాకు ధన్యవాదాలు తెలిపారు. సంకీర్ణం ద్వారా వాతావరణం, విపత్తు ప్రతిరోధక శక్తికి ప్రోత్సాహంలో భారతదేశం నాయకత్వ పాత్రను గుర్తించడంపై ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మేరకు మడగాస్కర్ అధ్యక్షుడి ట్వీట్కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్లో:
“ధన్యవాదాలు ప్రెసిడెంట్ @SE_Rajoelina. ప్రతిరోధక మౌలిక సదుపాయాలను సృష్టించే సీడీఆర్ఐ కృషిలో వాతావరణ మార్పులవల్ల ద్వీపదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మేం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశంగా గుర్తించాం” అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1823189)
Visitor Counter : 161
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam