ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈస్టర్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 17 APR 2022 8:56AM by PIB Hyderabad

   స్టర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   ‘‘ఈస్టర్ శుభాకాంక్షలు! ఏసుక్రీస్తు ఆలోచనలు, ఆదర్శాలను మనం నేడు గుర్తుచేసుకుంటున్నాం. అలాగే ఆయన ప్రబోధించిన సాంఘిక న్యాయం, కరుణ గురించి పునరుద్ఘాటిస్తున్నాం. తదనుగుణంగా సమాజంలో ఆనందం, సోదరభావం స్ఫూర్తిని  పెంపొందించాలి’’ అని పేర్కొన్నారు.

 

******

DS/ST


(Release ID: 1817553) Visitor Counter : 163