ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ గాంధేయవాది శకుంతల చౌధరి గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 FEB 2022 9:23AM by PIB Hyderabad

ప్రముఖ గాంధేయవాది శకుంతల చౌధరి గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘శకుంతల చౌధరి గారి ని గాంధేయ విలువ ల ప్రోత్సహించడం కోసం ఆవిడ జీవన పర్యంతం చేసిన ప్రయాసల కు గాను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. సరానియా ఆశ్రమం లో ఆమె చేసిన మహత్యార్యాలు ఎంతో మంది జీవనాన్ని ప్రభావితం చేశాయి. ఆమె నిష్క్రమణ తో దుఃఖిస్తున్నాను. ఆమె కుటుంబాని కి మరియు అసంఖ్యాకం గా ఉన్నటువంటి ఆమె అభిమానుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 



(Release ID: 1799972) Visitor Counter : 137