ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం- బాంగ్లాదేశ్ మైత్రి కి 50 సంవత్సరాలతాలూకు పునాదుల ను మనం సంయుక్తం గా స్మరించుకోవడం తో పాటు వేడుక గా కూడాను జరుపుకొంటున్నాం: ప్రధాన మంత్రి

Posted On: 06 DEC 2021 11:19AM by PIB Hyderabad

భారతదేశం- బాంగ్లాదేశ్ మిత్రత్వాని కి 50 సంవత్సరాల తాలూకు పునాదుల ను మనం సంయుక్తం గా స్మరించుకోవడం తో పాటు వేడుక గా కూడాను జరుపుకొంటున్నాం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న భారతదేశం మరియు బాంగ్లాదేశ్ మైత్రి దివస్ ను స్మరించుకొంటున్నాయి. మనం మన స్నేహానికి 50 సంవత్సరాల తాలూకు పునాదులను జ్ఞ‌ప్తి కి తెచ్చుకొని మరి వేడుక గా జరుపుకొంటున్నాం. మన బంధాలను మరింత గా విస్తరించుకోవడం తో పాటు వాటిని గాఢతరం గా మలచుకోవడం కోసం గౌరవనీయ ప్రధాని శేఖ్ హసీనా గారి తో కలసి పనిచేయాలని నేను ఎదురుచూస్తూ ఉన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1778371) Visitor Counter : 149