ప్రధాన మంత్రి కార్యాలయం

నాగాలాండ్ వాసుల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 01 DEC 2021 10:12AM by PIB Hyderabad

నాగాలాండ్ వాసుల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నాగాలాండ్ రాష్ట్ర స్థాపన దినం తాలూకు విశిష్ట సందర్భం లో రాష్ట్రానికి చెందిన అద్భుతమైనటువంటి జనుల కు శుభాకాంక్షలు. నాగా సంస్కృతి పరాక్రమాని కి, దయామయ విలువల కు మారు పేరు గా ఉంది. నాగాలాండ్ నివాసులు భారతదేశ వృద్ధి కి ఉత్తమమైన తోడ్పాటు ను అందిస్తున్నారు. రాబోయే సంవత్సరాల లో నాగాలాండ్ ప్రగతి ని సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 



(Release ID: 1776727) Visitor Counter : 134