ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటక ప్రజల కు ‘కర్నాటక రాజ్యోత్సవ’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 NOV 2021 9:32AM by PIB Hyderabad

‘కర్నాటక రాజ్యోత్సవ’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కర్నాటక రాజ్యోత్సవ తాలూకు విశిష్ట సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  కర్నాటక ప్రజల కు ఏదైనా కొత్త గా చేయాలి అనేటటువంటి ఉత్సాహం ఉండటం తో కర్నాటక ఒక విశిష్టమైన గుర్తింపు ను తెచ్చుకొంది.  ఈ రాష్ట్రం అసాధారణమైనటు వంటి పరిశోధన  మరియు సాహస కార్యాల లో అగ్ర భాగాన నిలుస్తోంది.  రాబోయే కాలాల లో కర్నాటక సఫలత తాలూకు కొత్త కొత్త శిఖరాల ను అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/SH



(Release ID: 1768396) Visitor Counter : 128