ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 NOV 2021 9:30AM by PIB Hyderabad

కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ తాలూకు శుభాకాంక్షలు.  మనోజ్ఞమైన పరిసరాలు మరియు కష్టించి పని చేసే తత్వం గల ప్రజల వల్ల కేరళ బహుదా ప్రశంసల కు నోచుకొంటోంది.  కేరళ ప్రజలు వివిధ ప్రయాసల లో సఫలం అవుదురు గాక’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1768395) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada