ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపక దినం సందర్భం లో శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 NOV 2021 9:28AM by PIB Hyderabad
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఆంధ్ర ప్రదేశ్ లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు రాష్ట్ర స్థాపన దినం నాడు ఇవే శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారి నైపుణ్యాలకు, దృఢ సంకల్పానికి, ఇంకా పట్టుదల కు మారు పేరు గా నిలచారు. ఈ కారణం గానే వారు అనేక రంగాల లో సఫలమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ సంతోషం గాను, ఆరోగ్యం గాను, విజేతలు గాను ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1768392)
Visitor Counter : 171
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam