ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి అధ్యయనం చేసే వారితోను, సంస్కృత నిపుణుల తోను సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 OCT 2021 12:06AM by PIB Hyderabad
భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి ఇటలీ విశ్వవిద్యాలయాల లో అధ్యయనం చేసే వారి తోన, సంస్కృత నిపుణుల తోన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, మాట్లాడారు.
భారతీయ సంస్కృతి, సాహిత్యం, యోగ, ఇంకా ఆయుర్వేదం లలో వారికి ఆసక్తి ఉండడాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గమనించారు. భారతదేశాని కి, ఇటలీ కి మధ్య సంబంధాల ను పటిష్టపరచడం లో వారు పోషించినటువంటి పాత్ర ను ఆయన ప్రశంసించారు.
***
(रिलीज़ आईडी: 1768132)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam