ప్రధాన మంత్రి కార్యాలయం

నవరాత్రి సందర్భంగా కూష్మాండ... స్కంద మాతలకు ప్రధానమంత్రి ప్రార్థన

Posted On: 10 OCT 2021 10:00AM by PIB Hyderabad

   నవరాత్రి వేడుకల నేపథ్యంలో భక్తులందరినీ ఆశీర్వదించాలని కోరుతూ కూష్మాండ మాత, స్కంద మాతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆ దేవతల స్తోత్ర పాఠాన్ని ఆయన భక్తులతో పంచుకున్నారు.

   ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా:

   “మనం చేస్తున్న అనేక రకాల ప్రయత్నాల్లో విజయం ప్రసాదించాలని, మన కష్టనష్టాలను దూరం చేయాలని మనమంతా కూష్మాండ మాతను వేడుకుందాం... ఈ మేరకు ఆమెను స్తుతిస్తూ ప్రార్థన చేయండి” అని పేర్కొన్నారు.

 

 

 

DS



(Release ID: 1762674) Visitor Counter : 141