ప్రధాన మంత్రి కార్యాలయం
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ను పూర్తిగా సౌరవిద్యుత్ తోనడిచే స్టేషన్గా రూపొందించినందుకు సంతోషం వ్యక్తంచేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
25 SEP 2021 6:48AM by PIB Hyderabad
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ను పూర్తిగా సౌరవిద్యుత్ తోనడిచే స్టేషన్గా రూపొందించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
రైల్వేలు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన ఒక ఒక సందేశానికి సమాధానమిస్తూ ప్రధానమంత్రి ,
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ , పూర్తిగా సౌరవిద్యుత్ మయం అయిందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది, అని ప్రధానమంత్రి తెలిపారు.
(Release ID: 1757924)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam