ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ క్రీడల పురుషుల డిస్కస్‌-త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్‌ ని అభినందించిన - ప్రధానమంత్రి

Posted On: 29 AUG 2021 6:49PM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్ క్రీడల్లో పురుషుల డిస్కస్‌త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్‌ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "వినోద్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కు భారతదేశం సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది ! కాంస్య పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. అతని కృషి, పట్టుదల అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. #Paralympics" అని పేర్కొన్నారు. 

 

 

***

DS/SH



(Release ID: 1750299) Visitor Counter : 185