ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి ఒక వ్యాసం వ్రాసిన - శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2021 10:22AM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసారాల శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రజల తో పంచుకుంది.   క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి, ఆయన ఈ వ్యాసంలో వివరించారు. 

ఇదే విషయం గురించి, ప్రధానమంత్రి కార్యాలయం, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ (@ianuragthakur) క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి వ్రాశారు.", అని పేర్కొంది. 

 

*****


(రిలీజ్ ఐడి: 1747919) సందర్శకుల సూచీ సంఖ్య : : 230