ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ఉజ్వ‌ల 2.0 ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 08 AUG 2021 4:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ ఆగస్టు 10 తేదీ ధ్యాహ్నం 12.30 గంటకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉజ్వ 2.0 (ప్రధానమంత్రి ఉజ్వ యోజ - పిఎంయువైకం ప్రారంభిస్తారువీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమంలో రిగే  కార్యక్రమంలో  ఉత్త ప్రదేశ్ లోని హోబాలో ఎల్ పిజి నెక్షన్లు అందిస్తారు సందర్భంగా ప్రధానమంత్రి బ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడడంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

ఉజ్వ 1.0 నుంచి ఉజ్వ 2.0కి ప్రయాణం

2016 సంవత్సరంలో ప్రారంభమైన ఉజ్వ 1.0 కం కింద 5 కోట్ల మంది బిపిఎల్ కుటుంబాలకు చెందిన హిళకు ఉచితంగా ఎల్ పిజి నెక్షన్లు ఇవ్వడం క్ష్యంగా నిర్దేశించుకున్నారు ర్వాత కాన్ని 2018 ఏప్రిల్ నుంచి రో ఏడు ర్గాలకు చెందిన (ఎస్ సి/  ఎస్ టిపిఎంఏవైఏఏవైఅత్యంత వెనుకడిన ర్గాలుతేయాకు తోట కార్మికులుఅటవీద్వీప ప్రాంత నివాసులుహిళకు విస్తరించారుఎల్ పిజి నెక్షన్ల జారీ క్ష్యాన్ని కూడా 8 కోట్లకు పెంచారు. 2019 ఆగస్టు నాటికి అంటే నిర్దేశిత యం న్నా 7 నెల ముందే క్ష్యాన్ని చేరారు.

2021-22 కేంద్ర డ్జెట్ లో పిఎంయువై కం కింద రో కోటి ఎల్ పిజి నెక్షన్ల జారీకి అవమైన నిధులు కేటాయిస్తున్నట్టు ప్రటించారుఉజ్వ 2.0 కం కింద  అదపు కోటి పిఎంయువై నెక్షన్ల జారీ క్ష్యంలో భాగంగా తంలో అమలుపరిచిన పిఎంయువై తొలి లో చేర్చని అల్పాదాయ ర్గాల కుటుంబాలకు ఎలాంటి డిపాజిట్  లేకుండా ఎల్ పిజి నెక్షన్లు ఇస్తారు.

 ఉజ్వ 2.0 కం కింద డిపాజిట్ హిత ఎల్ పిజి నెక్షన్ల జారీతో పాటుగా తొలి రీఫిల్‌, హాట్ ప్లేట్ ఉచితంగా అందిస్తారుఅలాగే పేపర్ ర్క్ కూడా నిష్ఠంగా ఉంటుందిఉజ్వ 2.0లో  కార్మికులు రేషన్ కార్డు గాని లేదా అడ్రస్ ప్రూఫ్ గాని ర్పించాల్సిన అవరం ఉండదుకుటుంబ డిక్లరేషన్‌, అడ్రస్ ప్రూఫ్ రెండూ లిఖిత పూర్వకంగా స్వయం ప్రటితంగా అందిస్తే చాలునుప్రధానమంత్రి  అయిన సార్వత్రిక ఎల్ పిజి అందుబాటు ను ఉజ్వ 2.0 సాకారం చేస్తుంది.

కేంద్ర పెట్రోలియం వాయువుల శాఖ మంత్రిఉత్త ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా  మావేశంలో పాల్గొంటారు.

***



(Release ID: 1743906) Visitor Counter : 376