ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండా మృతికి - సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి


Posted On: 17 JUN 2021 10:54PM by PIB Hyderabad

జాంబియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ - "గౌరవనీయులైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండా మరణ వార్త నన్నెంతో బాధకు గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, జాంబియా ప్రజలకు, నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.

 

 

 

****

 



(Release ID: 1728214) Visitor Counter : 170