ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అమృత్ భాయి  కడీవాలా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 JUN 2021 7:19PM by PIB Hyderabad

శ్రీ అమృత్ భాయి కడీవాలా కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఆర్ఎస్ఎస్ గుజరాత్ ప్రాంత నేత శ్రీ అమృత్ భాయి  కడీవాలా మరణించారని తెలిసి దు:ఖానికి లోనయ్యాను.  సమాజానికి ఆయన అందించిన తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.  దివంగత ఆత్మ కు శాంతి కలగాలని హృద‌యపూర్వకం గా ప్రార్థిస్తున్నాను... ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/SH



(Release ID: 1726635) Visitor Counter : 103