ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అమృత్ భాయి కడీవాలా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
12 JUN 2021 7:19PM by PIB Hyderabad
శ్రీ అమృత్ భాయి కడీవాలా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఆర్ఎస్ఎస్ గుజరాత్ ప్రాంత నేత శ్రీ అమృత్ భాయి కడీవాలా మరణించారని తెలిసి దు:ఖానికి లోనయ్యాను. సమాజానికి ఆయన అందించిన తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. దివంగత ఆత్మ కు శాంతి కలగాలని హృదయపూర్వకం గా ప్రార్థిస్తున్నాను... ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1726635)
Visitor Counter : 103
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam